రుణాల వ్యవహారం, బ్యాంకుల ఫిర్యాదు: కార్వీ కన్సల్టెన్సీ ఎండీ పార్థసారథి అరెస్ట్

Siva Kodati |  
Published : Aug 19, 2021, 02:32 PM IST
రుణాల వ్యవహారం, బ్యాంకుల ఫిర్యాదు: కార్వీ కన్సల్టెన్సీ ఎండీ పార్థసారథి అరెస్ట్

సారాంశం

కార్వీ కన్సల్టెన్సీ ఎండీ పార్థసారథిని పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యాంకుల నుంచి రూ.1,200 కోట్ల రుణాలు తీసుకున్నారు పార్థసారథి. వీటిలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నుంచి రూ.730 కోట్లు, ఇండస్ ఇండ్ నుంచి రూ.340 కోట్లు, మరో బ్యాంక్ నుంచి రూ.147 కోట్ల రుణాలను తీసుకున్నారు. 

కార్వీ కన్సల్టెన్సీ ఎండీ పార్థసారథిని పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యాంకుల నుంచి రూ.1,200 కోట్ల రుణాలు తీసుకున్నారు పార్థసారథి. వీటిలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నుంచి రూ.730 కోట్లు, ఇండస్ ఇండ్ నుంచి రూ.340 కోట్లు, మరో బ్యాంక్ నుంచి రూ.147 కోట్ల రుణాలను తీసుకున్నారు. ఈ మూడు బ్యాంకుల ఫిర్యాదుతో పార్థసారథిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా కార్వీ కన్సల్టెన్సీపై సెబీ పలు రకాల ఆంక్షలు విధించింది. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలంగాణలో వర్షాలు ... ఎప్పట్నుంచో తెలుసా?
KCR Press Meet from Telangana Bhavan: చంద్రబాబు పై కేసీఆర్ సెటైర్లు | Asianet News Telugu