ఆరోగ్యశ్రీ బిల్లుల విడుదలపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “గ్రీన్ ఛానెల్లో బిల్లులు విడుదల చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది.. కానీ ఆసుపత్రులకు డబ్బులు చేరడం లేదు” అని విమర్శించారు.