ఢిల్లీలో తెలంగాణ గవర్నర్ తమిళిసై.. ఈ రోజ సాయంత్రం కేంద్ర హోం మంత్రి అమిత్ షా‌తో సమావేశం..!

Published : Nov 07, 2022, 12:07 PM IST
ఢిల్లీలో తెలంగాణ గవర్నర్ తమిళిసై.. ఈ రోజ సాయంత్రం కేంద్ర హోం మంత్రి అమిత్ షా‌తో సమావేశం..!

సారాంశం

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఢిల్లీ వెళ్లారు. ఈ రోజు సాయంత్రం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో  గవర్నర్ తమిళిసై సమావేశం కానున్నట్టుగా తెలుస్తోంది.

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఢిల్లీ వెళ్లారు. ఈ రోజు సాయంత్రం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో  గవర్నర్ తమిళిసై సమావేశం కానున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, మునుగోడు ఉపఎన్నిక ఫలితాలు వెలువడిన మరుసటి రోజే గవర్నర్ తమిళిసై ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాగా, గవర్నర్ తమిళిసై ఢిల్లీ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert : ఓవైపు చలి, మరోవైపు వర్షాలు... ఆ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..!
Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా