తెలుగు రాష్ట్రాల్లో ఈడీ దాడులు.. హైదరాబాద్‌లో 10 చోట్ల కొనసాగుతున్న సోదాలు..!

Published : Oct 17, 2022, 10:20 AM IST
తెలుగు రాష్ట్రాల్లో ఈడీ దాడులు.. హైదరాబాద్‌లో 10 చోట్ల కొనసాగుతున్న సోదాలు..!

సారాంశం

తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, గుంటూరు, విజయవాడలలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, గుంటూరు, విజయవాడలలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ ప్రత్యేక బృందాలు ఈ సోదాలు నిర్వహిస్తున్నాయి. ఒక్క హైదరాబాద్‌లోనే 10 చోట్లు ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే సోదాలకు గల కారణాలు తెలియాల్సి ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

NTR 103rd Jayanti: ఎన్టీఆర్ 103వ జయంతి నివాళి అర్పించిన లక్ష్మీ పార్వతి | Asianet News Telugu
Monsoon Update : బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లోకి రుతుపవనాలు.. తెలుగు రాష్ట్రాలను తాకేదెన్నడో తెలుసా..?