కేసిఆర్ సభకు ఈటెల సతీమణి, కోడలు, కూతురు పాదయాత్ర (వీడియో)

Nov 20, 2018, 4:49 PM IST

హుజురాబాద్ నియోజకవర్గంలో మంగళవారం జరిగిన కెసిఆర్  ఎన్నికల ప్రచార సభకు నియోజకవర్గం అభ్యర్థి ఈటెల రాజేందర్ సతీమణి ఈటెల జమున, కూతురు నీత, కోడలు క్షమిత పాదయాత్రగా తరలి వెళ్లారు.