తెలుగు రాష్ట్రాల్లో ఎండలు రికార్డులను బ్రేక్ చేస్తున్నాయి. జనం బేజారవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 47 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరడంతో విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో కూడా ఎండలు మండుతున్నాయి.