ముగిసిన చివరి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్

sivanagaprasad kodati |  
Published : Jan 30, 2019, 01:29 PM IST
ముగిసిన చివరి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్

సారాంశం

తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా చివరి విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. చివరి విడతలో భాగంగా 3,529 పంచాయతీల్లో ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల కోసజం 32,055 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 

తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా చివరి విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. చివరి విడతలో భాగంగా 3,529 పంచాయతీల్లో ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల కోసజం 32,055 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

మధ్యాహ్నం ఒంటి గంట వరకు క్యూలైల్లో వేచివున్న వారికి ఓటేసేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు. అనంతరం 2 గంటల నుంచి ఓట్లఅ లెక్కింపు చేపడారు. కౌంటింగ్‌లో భాగంగా ముందుగా వార్డు మెంబర్ల ఓట్లు లెక్కిస్తారు. అనంతరం సర్పంచ్ ఓట్లను లెక్కించి సాయంత్రానికి ఫలితాలను ప్రకటిస్తారు.

PREV
click me!

Recommended Stories

Hyderabad: 5 ఎక‌రాల్లో రూ. 200 కోట్ల‌తో హైదరాబాద్‌లో మ‌రో సైబ‌ర్ ట‌వ‌ర్‌.. ఎక్క‌డో తెలుసా.?
హైద‌రాబాద్‌లో మీ సొంతింటి క‌ల ఇక క‌లాగానే మిగిలిపోదు.. రూ. 40 ల‌క్ష‌ల‌కే అపార్ట్‌మెంట్ ల‌భించే ప్రాంతాలు