రథసప్తమి వేడుకల్లో విషాదం: రథానికి విద్యుత్ షాక్.. ఇద్దరి మృతి

Siva Kodati |  
Published : Feb 19, 2021, 09:09 PM ISTUpdated : Feb 19, 2021, 09:10 PM IST
రథసప్తమి వేడుకల్లో విషాదం: రథానికి విద్యుత్ షాక్.. ఇద్దరి  మృతి

సారాంశం

నారాయణపేట జిల్లాలో రథసప్తమి వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. వెంకట రమణస్వామి ఆలయ రథానికి విద్యుత్ షాక్ తగిలింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, పలువురికి తీవ్రగాయాలయ్యాయి. దామరగిద్ద మండలం బాపన్‌పల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.   

నారాయణపేట జిల్లాలో రథసప్తమి వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. వెంకట రమణస్వామి ఆలయ రథానికి విద్యుత్ షాక్ తగిలింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, పలువురికి తీవ్రగాయాలయ్యాయి. దామరగిద్ద మండలం బాపన్‌పల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

Mangli: మంగ్లీపై ఫిర్యాదు చేసేందుకు మద్యం తాగి వచ్చిన న్యాయవాది సుబ్బారావు | Asianet News Telugu
Holiday : ఈ ఒక్కరోజే స్కూళ్లు, ఆఫీసులు.. మీకు ఈ మెసేజ్ వచ్చిందో మళ్లీ సెలవే..!