రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ డెప్యూటీ లీడర్ పదవి నుండి రాఘవ్ చద్దాను తొలగిస్తూ కేజ్రీవాల్ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఆయన స్థానంలో అశోక్ మిట్టల్ను నియమించాలని రాజ్యసభ సెక్రటేరియట్కు లేఖ రాసింది.