టీవీకే అధినేత విజయ్ మూడోసారి తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను కలిశారు. శుక్రవారం సాయంత్రం గవర్నర్ను కలిసిన ఆయన ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరారు.