ఉత్తరాఖండ్ లో నదిలో కొట్టుకుపోయిన కారు, 9మంది మృతి

Published : Jul 08, 2022, 08:53 AM IST
ఉత్తరాఖండ్ లో నదిలో కొట్టుకుపోయిన కారు, 9మంది మృతి

సారాంశం

ఉత్తరాఖండ్ లోని రాంనగర్‌లో పర్యాటకులతో నిండిన కారు నదిలో మునిగిపోయింది, 9 మంది మృతి, 4 మృతదేహాలు స్వాధీనం, ఒక బాలిక రక్షించబడింది

ఉత్తరాఖండ్ : Uttarakhandలో ఈరోజు తెల్లవారుజామున కురిసిన వర్షాల కారణంగా భారీ నీటి ప్రవాహంలో రామనగర్‌లోని ధేలా నదిలో car కొట్టుకుపోయింది. ఈ ఘటనలో 9 మంది మరణించారు. 1 బాలిక సజీవంగా బయటపడింది. 5 మంది వరదనీటిలో చిక్కుకుపోయారు. ఈ మేరకు కుమావోన్ రేంజ్ డిఐజి ఆనంద్ భరన్ ధృవీకరించారు.

ఉత్తరాఖండ్, నైనిటాల్‌లోని రాంనగరక్‌లోని ధేలా నదిపై ఈ ప్రమాదం జరిగింది. ప్రమారం సమయంలో ఎర్టిగా కారు నిండా పర్యాటకులతో నిండి ఉంది. ప్రవాహ ఉధృతికి కారు నదిలో కొట్టుకుపోయింది. ప్రమాద సమయంలో కారులో మొత్తం 9 మంది ఉన్నారు. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. వీరిలో నలుగురి మృతదేహాలు లభ్యం కాగా, ఒక బాలికను రక్షించారు.

PREV
click me!

Recommended Stories

ఒక్క మాటతో సగానికి తగ్గిన హాస్పిటల్ బిల్లు.. అసలు ట్రిక్ ఇదే
ఏమిటీ.. తీర్థయాత్రకు వెళితే లక్ష రూపాయలు ఇస్తారా..!