అస్సాం మరియు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు 2026లో బీజేపీ విక్టరీ. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ సంబరాల్లో పాల్గొని పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.