
ఉత్తరప్రదేశ్లోని శ్రీ కాశీ విశ్వనాథ ఆలయంను భారత ప్రధాని Narendra Modi దర్శించుకున్నారు. పూజలు నిర్వహించి, దేశ ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారు. ప్రధాని ఆలయ సందర్శన నేపథ్యంలో భక్తుల రద్దీ ఎక్కువగా కనిపించింది. భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా నిర్వహించారు.