త్రిపురలో బీజేపీదే అధికారం: మూడు రాష్ట్రాల జన్‌కీ బాత్ ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్

Published : Feb 27, 2023, 09:32 PM IST
త్రిపురలో  బీజేపీదే అధికారం:  మూడు రాష్ట్రాల జన్‌కీ బాత్  ఎగ్జిట్ పోల్స్  రిజల్ట్స్

సారాంశం

దేశంలోని త్రిపుర, నాగాలాండ్, మేఘాలయలో  ఎగ్జిట్ పోల్స్ పలితాలను  జన్ కీ బాత్   విడుదల చేసింది.  త్రిపురలో బీజేపీ విజయం సాధిస్తుందని  ఈ సంస్థ తెలిపింది. 


న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో  జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో   ఎగ్జిట్  పోల్  ఫలితాలు వెల్లడయ్యాయి.   త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ  రాష్ట్రాల్లో  ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను జన్ కీ బాత్  సోమవారంనాడు విడుదల చేసింది. 

మేఘాలయ ఎగ్జిట్  పోల్ రిజల్ట్స్

టీఎంసీ: 14-09 (17-22 శాతం ఓటు షేర్)
యూడీపీ:10-14(20-16 శాతం ఓటు షేర్)
ఎన్‌పీపీ:11-16 (21-17 శాతం ఓటు షేర్)
కాంగ్రెస్:11-06 (15-12 శాతం ఓటు షేర్)
బీజేపీ:03-07 (13-09 శాతం ఓటు షేర్)
పీడీఎఫ్:02-04(04-09 శాతం ఓటు షేర్)
ఇతరులు:08-03(10-15 శాతం ఓటు షేర్)

మేఘాలయలో  8వేల మందితో  శాంపిల్ సర్వే నిర్వహించినట్టుగా  జన్ కీ బాత్  సంస్థ తెలిపింది.  

త్రిపుర  ఎగ్జిట్ పోల్స్  రిజల్ట్స్

బీజేపీ: 29-40(43-39 శాతం ఓటు షేర్)
సీపీఎం: 16-09(41-37 శాతం ఓటు షేర్)
టీఐపీఆర్ఏ:14-10(15-22 శాతం ఓటు షేర్)
ఇతరులు: 01 (01-02 శాతం ఓటు షేర్)

త్రిపురలో  8వేల శాంపిల్ సర్వే నిర్వహించినట్టుగా  జన్ కీ బాత్  తెలిపింది.  

నాగాలాండ్  ఎగ్జిట్ పోల్స్

బీజేపీ: 35-45 
ఎన్‌పీఎఫ్: 10-06
ఇతరులు: 15-09


నాగాలాండ్ లో  ఐదు వేల శాంపిల్ సర్వే నిర్వహించినట్టుగా  జన్ కీ బాత్  సర్వే  ప్రకటించింది.  
 

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం