చంద్రయాన్-2: భూమి ఫోటోల విడుదల

Published : Aug 04, 2019, 01:16 PM IST
చంద్రయాన్-2: భూమి ఫోటోల విడుదల

సారాంశం

చంద్రయాన్-2 తీసిన ఫోటోలను ఇస్రో ఆదివారం నాడు విడుదల చేసింది.  చంద్రయాన్ -2 విక్రమ్ లాండర్ తన కెమెరాలో బంధించిన ఫోటోలను ఇస్రో ట్వీట్ చేసింది.  

న్యూఢిల్లీ: చంద్రయాన్-2 విక్రమ్ లాండర్  తీసిన భూమికి చెందిన ఫోటోలను ఇస్రో ఆదివారం నాడు ఉదయం విడుదల చేసింది. చంద్రయాన్-2 విక్రమ్ లాండర్ భూమి ఫోటోలను ఎల్14 కెమెరాలో బంధించింది.

 

 

చంద్రయాన్-2 లోని అన్ని విభాగాలు విజయవంతంగా సాగుతున్నాయని ఇస్రో రెండు రోజుల క్రితమే ప్రకటించింది. ఆగష్టు 6 వతేదీన ఆర్బిట్ కక్ష్య పెంచనున్నట్టు ఇస్రో ప్రకటించింది.

ఒకటి, రెండు, మూడు ఆర్బిట్ల కక్ష్య పెంపులు విజయవంతమయ్యాయి.  చంద్రయాన్-2  ఈ నెల 20వ తేదిన చంద్రుడిపై చేరుకోనుంది. సెప్టెంబర్ 7వ తేదీన చంద్రుడి ఉపరితలంపైకి చేరుకొనేలా ఇస్రో ప్లాన్ చేసింది.చంద్రయాన్-2ను ఈ ఏడాది జూలై 22వ తేదిన ప్రయోగించారు. ఈ ప్రయోగంలోని నాలుగు దశలు విజయవంతంగా పూర్తయ్యాయి.
 

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్