గుజరాత్ లో భారీ అగ్రిప్రమాదం, ముగ్గురు కార్మికులు సజీవదహనం..

By SumaBala BukkaFirst Published Jan 16, 2024, 10:22 AM IST
Highlights

పలువురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. మంటలు చెలరేగడంతో ప్రాణాలు కాపాడుకోవడం కోసం పరుగులు పెట్టారు కార్మికులు. 

గుజరాత్ : మంగళవారం తెల్లవారుజామున గుజరాత్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గుజరాత్ లోని ఖచ్ జిల్లా బుధామోర్ లో ఉన్న ఓ పరిశ్రమలో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో ముగ్గురు కార్మికులు సజీవదహనం అయ్యారు. పలువురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. మంటలు చెలరేగడంతో ప్రాణాలు కాపాడుకోవడం కోసం పరుగులు పెట్టారు కార్మికులు. ప్రమాదానికి సంబంధించిన కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

click me!