బెంగళూరు : బీబీఎంపీ కార్యాలయంలో అగ్నిప్రమాదం.. 8 మంది అధికారులకు గాయాలు

Siva Kodati |  
Published : Aug 11, 2023, 05:34 PM ISTUpdated : Aug 11, 2023, 05:36 PM IST
బెంగళూరు : బీబీఎంపీ కార్యాలయంలో అగ్నిప్రమాదం.. 8 మంది అధికారులకు గాయాలు

సారాంశం

బెంగళూరు బీబీఎంపీ కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది.  ఈ ఘటనలో 8 మంది అధికారులకు గాయాలయ్యాయి. 

బెంగళూరు బీబీఎంపీ కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. క్వాలిటీ కంట్రోల్ యూనిట్‌లో శుక్రవారం మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 8 మంది అధికారులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు , అగ్నిమాపక సిబ్బంది బీబీఎంపీ కార్యాలయానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !