బెంగళూరు : బీబీఎంపీ కార్యాలయంలో అగ్నిప్రమాదం.. 8 మంది అధికారులకు గాయాలు

Siva Kodati |  
Published : Aug 11, 2023, 05:34 PM ISTUpdated : Aug 11, 2023, 05:36 PM IST
బెంగళూరు : బీబీఎంపీ కార్యాలయంలో అగ్నిప్రమాదం.. 8 మంది అధికారులకు గాయాలు

సారాంశం

బెంగళూరు బీబీఎంపీ కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది.  ఈ ఘటనలో 8 మంది అధికారులకు గాయాలయ్యాయి. 

బెంగళూరు బీబీఎంపీ కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. క్వాలిటీ కంట్రోల్ యూనిట్‌లో శుక్రవారం మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 8 మంది అధికారులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు , అగ్నిమాపక సిబ్బంది బీబీఎంపీ కార్యాలయానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Gold: ప్రపంచంలోనే అత్యధిక బంగారం ఉన్న దేశం ఏదో తెలుసా? ఆ నంబర్ చూస్తే షాకవుతారు !
కేరళ సీఎంగా వి.డి. సతీశన్ ప్రమాణ స్వీకారం | Kerala New CM Swearing-In Ceremony | Asianet News Telugu