బెంగళూరు : బీబీఎంపీ కార్యాలయంలో అగ్నిప్రమాదం.. 8 మంది అధికారులకు గాయాలు

Siva Kodati |  
Published : Aug 11, 2023, 05:34 PM ISTUpdated : Aug 11, 2023, 05:36 PM IST
బెంగళూరు : బీబీఎంపీ కార్యాలయంలో అగ్నిప్రమాదం.. 8 మంది అధికారులకు గాయాలు

సారాంశం

బెంగళూరు బీబీఎంపీ కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది.  ఈ ఘటనలో 8 మంది అధికారులకు గాయాలయ్యాయి. 

బెంగళూరు బీబీఎంపీ కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. క్వాలిటీ కంట్రోల్ యూనిట్‌లో శుక్రవారం మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 8 మంది అధికారులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు , అగ్నిమాపక సిబ్బంది బీబీఎంపీ కార్యాలయానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?