54 ఏళ్ల తర్వాత మళ్లీ మనిషి జాబిల్లి వైపు ప్రయాణించబోతున్నాడు. అమెరికా అంతరిక్ష సంస్థ NASA చేపడుతున్న Artemis 2 మిషన్ ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ మిషన్లో నలుగురు వ్యోమగాములు చంద్రుడి చుట్టూ ప్రయాణించి భూమికి తిరిగి రానున్నారు.