పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా బీజేపీ 182 మందితో తొలి జాబితా విడుదల చేసింది. ఢిల్లీలో కేంద్రమంత్రి జేపీ నడ్డా అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. అభ్యర్థులు వీరే:వారణాసి- నరేంద్రమోడీగాంధీనగర్- అమిత్ షాలక్నో- రాజ్నాథ్ సింగ్నాగపూర్- నితిన్ గడ్కరీ