పెరూలో భూకంపం: రిక్టర్ స్కేల్‌పై 7.1 తీవ్రత

By narsimha lodeFirst Published Aug 24, 2018, 4:06 PM IST
Highlights

పెరూలో  శుక్రవారం నాడు భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 7.1 గా నమోదైంది.


పెరూ: పెరూలో  శుక్రవారం నాడు భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 7.1 గా నమోదైంది.

భూకంప తీవ్రత  భూమిలోపల సుమారు 380 మైళ్లలోతున ఉన్నట్టుగా  జియాలజీ  అధికారులు  గుర్తించారు. అయితే ఏ మేరకు ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లిందనే విషయమై ఇంకా తెలియాల్సి ఉంది.


 

click me!