కాలిఫోర్నియా: ఫుడ్‌ ఫెస్టివల్‌పై కాల్పులు.. ముగ్గురి మృతి

Siva Kodati |  
Published : Jul 29, 2019, 10:57 AM IST
కాలిఫోర్నియా: ఫుడ్‌ ఫెస్టివల్‌పై కాల్పులు.. ముగ్గురి మృతి

సారాంశం

అమెరికాలో మరోసారి తుపాకులు గర్జించాయి. కాలిఫోర్నియాలోని గిల్‌రాయ్‌లో ఫుడ్‌ఫెస్టివల్‌‌కు హాజరైన వారిని లక్ష్యంగా చేసుకుని ఓ ఆగంతకుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.

అమెరికాలో మరోసారి తుపాకులు గర్జించాయి. కాలిఫోర్నియాలోని గిల్‌రాయ్‌లో ఫుడ్‌ఫెస్టివల్‌‌కు హాజరైన వారిని లక్ష్యంగా చేసుకుని ఓ ఆగంతకుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.

దీంతో ప్రాణాలు కాపాడుకునేందుకు జనం తలో దిక్కుకు పరుగులు తీశారు. ఈ కాల్పుల్లో ముగ్గురు మరణించగా.. 12 మంది గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

USA: ఏ దేశ అధ్య‌క్షుడినైనా ట్రంప్ అరెస్ట్ చేయొచ్చా.? ఇంత‌కీ ఆ హ‌క్కు ఎవ‌రిచ్చారు.?
సరిగ్గా వందేళ్ల సీన్ రిపీట్... 1926 పరిస్థితులే 2026 లో కూడా.. ఇక అమెరికా పరిస్థితి అంతేనా..?