ఘోర రోడ్డు ప్రమాదం.. 29మంది మృతి

By telugu teamFirst Published Apr 18, 2019, 7:36 AM IST
Highlights

రోడ్డు ప్రమాదంలో 29మంది మృత్యువాతపడినన సంఘటన పోర్చుగల్ లో చోటుచేసుకుంది. పర్యాటకులతో ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదవశాత్తు బోల్తా పడింది. 

రోడ్డు ప్రమాదంలో 29మంది మృత్యువాతపడినన సంఘటన పోర్చుగల్ లో చోటుచేసుకుంది. పర్యాటకులతో ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 29మంది ప్రాణాలు కోల్పోయారు. 

 ఈ ఘటన పోర్చుగీసు ద్వీపమైన మడైరాలో చోటుచేసుకుంది. మృతిచెందిన వారంతా జర్మనీ దేశానికి చెందినవారిగా సమాచారం. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో 55 మంది ప్రయాణికులు ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

click me!