థౌజంట్ హుడ్స్ నవలను ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య

Siva Kodati |  
Published : Oct 02, 2019, 08:19 PM IST
థౌజంట్ హుడ్స్ నవలను ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య

సారాంశం

బుధవారం హైదరాబాద్‌లోని సైబర్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించిన ప్రసిద్ధ నవల ‘వేయిపడగలు’ ఆంగ్ల అనువాదం ‘ థౌజంట్ హుడ్స్’ను ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు.

బుధవారం హైదరాబాద్‌లోని సైబర్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించిన ప్రసిద్ధ నవల ‘వేయిపడగలు’ ఆంగ్ల అనువాదం ‘ థౌజంట్ హుడ్స్’ను ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు.

అనంతరం వెంకయ్య మాట్లాడుతూ ప్రపంచంలోని వివిధ భాషల్లోని సారం మనకు అవసరమని, దాని వల్ల విద్యావికాసం జరుగుతుందన్నారు

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్‌ లో స్పా కి వెళుతున్నారా..? మీరు తప్పకుండా పాటించాల్సిన జాగ్రత్తలివే
Beers Price Hike : చల్లచల్లని బీర్ పైనా ఇరాన్ వార్ సెగ.. ధరలు ఇంతలా పెరుగుతాయా..!