మంత్రి ఈటల రాజేందర్ కుమార్తె వివాహానికి హాజరైన సీఎం కేసీఆర్

Siva Kodati |  
Published : Nov 15, 2019, 03:09 PM IST
మంత్రి ఈటల రాజేందర్ కుమార్తె వివాహానికి హాజరైన సీఎం కేసీఆర్

సారాంశం

మల్కాజ్‌గిరి జిల్లా మేడ్చల్ మండలం పూడూరు గ్రామంలో శుక్రవారం తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కుమార్తె నీత, అనూప్‌ల వివాహం ఘనంగా జరిగింది. 

మల్కాజ్‌గిరి జిల్లా మేడ్చల్ మండలం పూడూరు గ్రామంలో శుక్రవారం తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కుమార్తె నీత, అనూప్‌ల వివాహం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన సతీమణి శోభ దంపతులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

సీఎం వెంట మంత్రులు జగదీష్ రెడ్డి, ఎంపీలు జోగినిపల్లి సంతోష్ కుమార్, రంజిత్ ఉన్నారు. 2017 జూన్‌లో ఈటల కుమారు నితిన్ వివాహం క్షమితతో మాదాపూర్‌లోని హైటెక్స్‌లో జరిగిన సంగతి తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్ లో బుధవారం నీటి సరఫరా బంద్.. ఈ ప్రాంతాల ప్రజలు ముందే జాగ్రత్తపడండి
Jubilee Hills లో కాంగ్రెస్ గెలవడానికి టాప్ 10 రీజన్స్ ఇవే...