తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు.. ఓటు వేసిన ప్రముఖులు (ఫొటోస్)

First Published Jan 22, 2020, 11:20 AM IST

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలోని 2,971 వార్డులు ఉన్నాయి. ఇప్పటికే 83 వార్డుల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఇవాళ 12,926 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు.

కొంపల్లి జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల లో ఓటు హక్క వినియోగించుకున్న గుత్తా సుఖేందర్ రెడ్డి.. మండలి ఛైర్మన్
undefined
తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి .. వనపర్తి
undefined
భాస్కర్ రావ్ మిర్యాల గూడా ఎమ్మెల్యే
undefined
మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి.. సూర్యపేట
undefined
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు గాను 55 వేల మంది పోలింగ్ సిబ్బందిని వినియోగిస్తున్నారు.
undefined
మున్సిపాలిటీల్లో సుమారు 11,099 మంది అభ్య ర్థులు పోటీ చేస్తున్నారు. కార్పోరేషన్లలో 1746 మంది బరిలో నిలిచారు.
undefined
మున్సిపల్ ఎన్నికల్లో 53 లక్షల 50 వేల 255 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
undefined
click me!