ఏజెన్సీ ప్రాంతం కన్నా అధ్వాన్నంగా పాలమూరు జిల్లా పరిస్థితి, మోసుకుంటూ ఆసుపత్రికి
First Published Oct 14, 2020, 3:13 PM ISTపాలమూరు జిల్లా ,భూత్పూర్ మండలం ,ముత్యాలపల్లి గ్రామంలో భారీ వర్షాలతో వాగుతెగి రెండు నెలలు అయినా పట్టించుకోని అధికారులు..నిన్నటి వర్షాలకు తీవ్ర అనారోగ్యం పాలైన వృద్ధురాలు ,72 సంవత్సరాల మద్దిశెట్టి సుజాతమ్మను గ్రామస్తులు మంచంతో పాటె వాగు దాటించి జిల్లా ఆసుపత్రికి తరలించారు