ఏజెన్సీ ప్రాంతం కన్నా అధ్వాన్నంగా పాలమూరు జిల్లా పరిస్థితి, మోసుకుంటూ ఆసుపత్రికి

First Published Oct 14, 2020, 3:13 PM IST

పాలమూరు జిల్లా ,భూత్పూర్ మండలం ,ముత్యాలపల్లి గ్రామంలో భారీ వర్షాలతో వాగుతెగి రెండు నెలలు అయినా పట్టించుకోని అధికారులు..నిన్నటి వర్షాలకు తీవ్ర అనారోగ్యం పాలైన వృద్ధురాలు ,72 సంవత్సరాల మద్దిశెట్టి సుజాతమ్మను గ్రామస్తులు మంచంతో పాటె వాగు దాటించి జిల్లా ఆసుపత్రికి తరలించారు

పాలమూరు జిల్లా ,భూత్పూర్ మండలం ,ముత్యాలపల్లి గ్రామంలో భారీ వర్షాలతో వాగుతెగి రెండు నెలలు అయినా అధికారులు పట్టించుకోలేదు.నిన్నటి వర్షాలకు గ్రామంలోని వృద్ధురాలు తీవ్ర అనారోగ్యం పాలయింది.
undefined
తీవ్ర అనారోగ్యం పాలైన వృద్ధురాలు ,72 సంవత్సరాల మద్దిశెట్టి సుజాతమ్మను గ్రామస్తులు మంచంతో పాటే ఎత్తుకెళ్ళివాగు దాటించి జిల్లా ఆసుపత్రికి తరలించారు...
undefined
.ఇప్పటికైనా గ్రామాన్ని సందర్శించి ప్రజలను కాపాడాలని,వంతెన నిర్మించాలని అధికారులను ప్రజలు వేడుకుంటున్నారు.
undefined
పట్టించుకునే నాథుడే లేడు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్రామ ప్రజలు
undefined
అడవిలో బ్రతుకుతున్నట్టుగా ఉన్నాయి మా బ్రతుకులు అంటూ వాపోతున్న పాలమూరు జిల్లాభూత్పూర్ ప్రజలు
undefined
click me!