కొత్త మార్గదర్శకాలు మే 26 నుంచి అమల్లోకి వచ్చాయని ప్రభుత్వం తెలిపింది. వీటిని పాటించటానికి సోషల్ మీడియా సంస్థలకు ఇచ్చిన 3 నెలల వ్యవధి ముగిసిన తరువాత కూడా ట్విట్టర్ భారతదేశంలో చీఫ్ కంప్లైయన్స్ ఆఫీసర్, నోడల్ కాంటాక్ట్ పర్సన్, గ్రీవెన్స్ ఆఫీసర్లను నియమించలేదు.
కొత్త మార్గదర్శకాలు మే 26 నుంచి అమల్లోకి వచ్చాయని ప్రభుత్వం తెలిపింది. వీటిని పాటించటానికి సోషల్ మీడియా సంస్థలకు ఇచ్చిన 3 నెలల వ్యవధి ముగిసిన తరువాత కూడా ట్విట్టర్ భారతదేశంలో చీఫ్ కంప్లైయన్స్ ఆఫీసర్, నోడల్ కాంటాక్ట్ పర్సన్, గ్రీవెన్స్ ఆఫీసర్లను నియమించలేదు.