పేటిఎం (Paytm), గూగుల్ పే(Google Pay), ఫోన్ పే(Phone Pay), యూపిఐ(UPI) వచ్చిన తర్వాత చెల్లింపుల రంగంలో విప్లవాత్మక మార్పు కనిపించింది. డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేసేందుకు ఈ కంపెనీలు తరచూ కొత్త ఫీచర్లతో ముందుకు వస్తున్నాయి. మరోవైపు పేటిఎం ట్యాప్ టు పే అనే కొత్త ఫీచర్ను ప్రారంభించింది. ఈ ఫీచర్ సహాయంతో ఇప్పుడు వినియోగదారులు ఏ రకమైన QR కోడ్ను స్కాన్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా చెల్లింపు కోసం ఓటిపిని ఎంటర్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. కేవలం మొబైల్ ఫోన్తో PoS మెషీన్ను తాకడం ద్వారా చెల్లింపు చేయవచ్చు. ఈ ఫీచర్ గురించి వివరంగా తెలుసుకుందాం -