బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ గా పివి సింధు... విన్నింగ్ మూమెంట్స్ (ఫోటోలు)

First Published Aug 25, 2019, 8:27 PM IST

స్విట్జర్లాండ్ వేదికన జరుగుతున్న వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ లో పివి. సింధు చరిత్ర సృష్టించింది. ఈ టోర్నీ మహిళా విభాగంలో ఫైనల్ విజేతగా నిలిచిన తెెలుగు తేజం సింధు భారత్  కు మొదటి గోల్డ్ మెడల్ అందించింది.  

గురువు గోపీచంద్ తో కలిసి పివి సింధు
undefined
సింధు కుటుంబసభ్యుల సంబరాలు
undefined
బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్ తో కలిసి సింధు గోల్డ్ మెడల్ ప్రదర్శన
undefined
గోల్డ్ మెడల్ ను ప్రదర్శిస్తున్న సింధు
undefined
click me!