హిందూ పురాణంలో గరుడ పురాణానికి చాలా ప్రాముఖ్యత ఉంది. గరుడ పురుణాన్ని అనుసరించి మనుషులు పొరపాటున కూడా కొన్ని పొరపాట్లు చేయకూడదట. ఒకవేళ తెలిసో, తెలియకో కొన్ని పొరపాట్లు చేస్తే.. జీవితంలో వారికి శాంతి అనేది లభించదు. అంతేకాదు.. ఎంత సంపాదించినా, ధనవంతులు అయినా.. చివరకు పేదరికంలో మునిగిపోవాల్సిందేనట.