ఈ గరుడ పురాణం ప్రకారం,... ఎవరైతే తల్లిదండ్రులు, గరువును గౌరవించరో.. వారికి చనిపోయిన తర్వాత.. చాలా కఠినమైన శిక్షలు పడతాయట. ఈ రోజుల్లో చాలా మందికి తల్లిదండ్రులను తక్కువ చేసి చూడటం, అవమానించడం కామన్ అయిపోయింది. అయితే... అలాంటి వారికి చనిపోయిన తర్వాత.. నరకంలో భయంకరమైన శిక్ష ఉంటుందట.