అపోకలిప్స్ సమయంలో 144,000 మంది విశ్వాసులు స్వర్గంలో శాశ్వతత్వం గడపడానికి పునరుత్థానం చేయబడతారని కొన్ని మతాలు నమ్ముతున్నాయి.
అయితే, ప్రాసిక్యూటర్లు ఈ నేరాలకు ఆర్థిక కారణాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. మరణించిన తన పిల్లల కోసం ఉద్దేశించిన సామాజిక భద్రతా ప్రయోజనాలను వాలో.. వారి మృతి సంగతి చెప్పకుండా ఆ డబ్బుల దొంగతనానికి పాల్పడ్డారు. డేబెల్ మీద కూడా భీమా మోసానికి పాల్పడిన ఆరోపణలున్నాయి.