బిజెపి కార్పోరేటర్లతో... చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో బండి సంజయ్

First Published Dec 18, 2020, 12:32 PM IST

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో అద్భుత ఫలితాలు సాధించిన నేపథ్యంలో బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్   పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ఎన్నికల్లో బిజెపి తరపున విజయం సాధించిన కార్పోరేటర్లందరితో కలిసి అమ్మవారిని శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ క్రమంలో కార్పోరేటర్లతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు. 

పాతబస్తీ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద బిజెపి కార్పోరేటర్లతో బండి సంజయ్
undefined
పాతబస్తీ భాగ్యలక్ష్మి ఆలయంలో బిజెపి కార్పోరేటర్లతో బండి సంజయ్, రాజాసింగ్
undefined
పాతబస్తీ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రతిజ్ఞ చేస్తున్న బిజెపి కార్పోరేటర్లు
undefined
బిజెపి మహిళా కార్పోరేటర్లతో బండి సంజయ్
undefined
బిజెపి మహిళా కార్పోరేటర్లతో బండి సంజయ్
undefined
పాతబస్తీ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద బిజెపి కార్పోరేటర్లతో బండి సంజయ్
undefined
click me!