ప్రస్తుతం మెస్సీతో అల్ ఇత్తిహాద్, అల్ హిలాల్ జట్లు చర్చలు జరుపుతున్నాయి. మెస్సీ కోసం 300 మిలియన్ యూరోలు (భారత కరెన్సీలో సుమారు రూ. 3 వేల కోట్లు) అయినా చెల్లించడానికి ఈ రెండు ఫ్రాంచైజీలు సుముఖంగానే ఉన్నాయట. అయితే ఈ అమౌంట్ రెండేండ్లకా లేక ఒక్క ఏడాదికా అన్నది తేలాల్సి ఉంది.