రకుల్ ప్రస్తుతం హిందీలో `మేరి పత్ని కా రీమేక్`, తమిళంలో `అయలాన్`, `ఇండియన్ 2` చిత్రాలు చేస్తుంది. ఇక జాకీ ఇప్పుడు నిర్మాతగా బిజీగా ఉన్నాడు. ఆయన `గణపత్` చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీంతోపాటు `బడే మియాన్ చోటే మియన్`, `గణపత్ 2`, `సూర్యపుత్ర మహావీర్ కర్న`, `మిషన్ లయన్` చిత్రాలను నిర్మిస్తున్నారు.