మూడు రోజుల కింద సీనియర్ నటుడు, నట శేఖరుడు క్రిష్ణ (Krishna) కూడా తుదిశ్వాస విడిచారు. మహేశ్ ను వెన్నంటే నడిపించిన క్రిష్ణ మరణించడంతో శోకసంద్రంలో మునిగిపోయారు. ఒకే ఏడాదిలో అన్న రమేశ్ బాబు, తల్లి ఇందిరా దేవి, తండ్రి క్రిష్ణ ను కోల్పోవడంతో పుట్టెడు బాధను అనుభవిస్తున్నారు.