అయితే, బాలీవుడ్ లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా సౌత్ వైపు తిరిగి చూడలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు బలమైన కారణం ఉందంటున్నారు. రవితేజ ‘దేవుడు చేసిన మనుషులు’ తర్వాత తమిళంలో విక్రమ్ - ఇలియానా జంటగా ఓ సినిమా తెరకెక్కాల్సి ఉందట. ‘నందం’ అనే టైటిల్ గా తెలుస్తోంది. చిత్రాన్ని కోలీవుడ్ నిర్మాత మోహన్ నటరాజ్ నిర్మించాల్సి ఉందని తెలుస్తోంది.