వరుస విజయాలతో జోరు మీదున్న రాజమౌళి ఓ భారీ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్లాన్ చేశాడు. రెండు భాగాలుగా చిత్రీకరించనున్న బాహుబలి సిరీస్ కి హీరోగా ప్రభాస్ ని ఎంచుకున్నారు. ఇక రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్ లను కీలక పాత్రల్లో మెరిశారు. 2013లో బాహుబలి: ది బిగినింగ్ షూటింగ్ మొదలైంది. 2015లో బాహుబలి చిత్రాన్ని ఐదు భాషల్లో ఇండియా వైడ్ విడుదల చేశారు.