చాలా మంది సోషల్ మీడియా సెలెబ్స్ ని చూసి స్ఫూర్తి పొందిన పల్లవి ప్రశాంత్ తాను కూడా ఫేమస్ కావాలి అనుకున్నాడు. తండ్రి వద్ద డబ్బులు తీసుకుని స్మార్ట్ ఫోన్ కొన్నాడు. అందులో రైతుబిడ్డ ట్యాగ్ తో వీడియో చేయడం స్టార్ట్ చేశాడు. రైతుల జీవన విధానం, కష్టనష్టాలు, వ్యవసాయానికి సంబంధించిన వీడియోలు పోస్ట్ చేసేవాడు.