శోభ ఫ్రెండ్ టేస్టీ తేజా కూడా హాజరయ్యాడు. శోభ శెట్టి వెల్కమ్ సభలో అభిమానులు పాల్గొన్నారు. వీరి కోసం శోభ మంచి భోజనం ఏర్పాటు చేసింది. మటన్, చికెన్ బిర్యానీతో విందు ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. అభిమానుల కడుపు నింపాలన్న శోభ ఆలోచనకు ప్రశంసలు దక్కుతున్నాయి. అసలు కప్ కొడితే ఏ రేంజ్ లో ట్రీట్ ఇచ్చేదో అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.