నందమూరి బాలకృష్ణ నటించిన నరసింహ నాయుడు, మెగాస్టార్ చిరంజీవి నటించిన మృగరాజు, విక్టరీ వెంకటేష్ నటించిన దేవి పుత్రుడు చిత్రాలు సంక్రాంతికి పోటీ పడ్డాయి. ఈ పోటీలో విజేతగా నిలిచింది బాలకృష్ణ. మృగరాజు చిత్రం డిజాస్టర్ కాగా దేవి పుత్రుడు యావరేజ్ గా నిలిచింది.