అప్పుడు చావు భయం వెంటాడింది...వాళ్ళ కామెంట్స్ కృంగదీశాయి

First Published Nov 9, 2020, 1:52 PM IST

ఆమధ్య మిల్కీ బ్యూటీ తమన్నా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. రెండు వారాలకు పైగా చికిత్స తీసుకొని తమన్నా కోలుకున్నారు.కరోనా సోకిన సమయంలో తమన్నా ఎదుర్కొన్న మానసిక వేదన గురించి తెలియజేసింది. 
 

కోవిడ్ అని తెలియగానే తమన్నాచాలా భయపడ్డారట. చికిత్స సమయంలో చనిపోతాననిఅనిపించిందట. కరోనాకు సంబంధించిన జ్వరం, దగ్గు వంటి లక్షణాలుతీవ్రంగా కనిపించడంతో ఏమవుతుందో అని తమన్నామానసికంగా వేదన చెందారట.
undefined
మెరుగైన వైద్యం అందించి డాక్టర్స్ తనను కాపాడినట్లు తమన్నా తెలియజేయడంతో పాటు వాళ్లకు కృతజ్ఞతలు తెలిపింది. ఇక కరోనా సమయంలో అండగానిలిచినకుటుంబ సభ్యులకు తమన్నాధన్యవాదాలు తెలిపారు.
undefined
కరోనా వ్యాధి తనకు జీవితం విలువేమిటో తెలియజేసిందని తమన్నా చెప్పడం విశేషం. కాగా కరోనాచికిత్స కోసం మెడిసిన్ తీసుకోవడం వలన కొంచెం లావుగా తయారయ్యాను. కోవిడ్ చికిత్స తరువాత నా ఫోటో సోషల్ మీడియాలో పంచుకోగా కొందరు కామెంట్స్ చేశారనితమన్నా బాధపడ్డారు.
undefined
నువ్వు లావుగా తయారయ్యావ్ అని కొందరు కామెంట్ చేయడంతో తమన్నా ఇబ్బందిపడ్డారట. అసలు నిజం తెలుసుకోకుండా లోపాలు వెతుకుతూ జనాలు ఆనందిస్తారని అప్పుడు తనకు అర్థం అయ్యిందని తమన్నా వాపోయారు.
undefined
ఫిట్నెస్ పై అత్యంత శ్రద్ద కనబరిచేతమన్నా కోవిడ్ తరువాత ప్రాపర్వ్యాయామంతోపూర్వపు స్థితికి రావడం జరిగింది. ప్రస్తుతం తమన్నాఅనేక చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
undefined
సంపత్ నంది దర్శకత్వంలోగోపి చంద్ హీరోగా తెరకెక్కుతున్నసీటీమార్ మూవీలో తమన్నాకబడ్డీ కోచ్ రోల్ చేస్తున్నారు.అలాగే నితిన్ హీరోగా తెరకెక్కనున్న అంధాదున్ తెలుగు రీమేక్ లో తమన్నా ఓ బోల్డ్ అండ్ నెగెటివ్ రోల్ చేయడానికి ఒప్పుకున్నారు.
undefined
సత్యదేవ్ కి జంటగా గుర్తుందా శీతాకాలం మూవీలో తమన్నా హీరోయిన్ గా ఎంపికయ్యారు.
undefined
click me!