ఆమె మాత్రం తాను మోసపోయాను అని ఒకటే మాట అంటుందట. ఇప్పటికే విడాకులు తీసుకొని ఒక కొడుకుతో ఒంటరిగా ఉంటున్న మహాలక్ష్మి, రవీందర్ ను రెండో పెళ్లి చేసుకున్నారు ఇలా ఇప్పుడు ఈయన కూడా జైలు పాలు కావడంతో తాను మరోసారి మోసపోయాను అంటూ ఈమె చాలా ఒత్తిడికి గురవుతున్నారు అంటూ ఈ వార్త కోలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.ఏది ఏమైనా ప్రస్తుతం ఈ ఇష్షూ వైరల్ అవుతోంది.