ముంబైలో అట్రాక్షన్ గా మారిన చిరు, చరణ్, తమన్నా(ఫొటోస్)
First Published Aug 20, 2019, 6:42 PM ISTమెగాస్టార్ చిరంజీవి కలల ప్రాజెక్ట్ సైరా నరసింహారెడ్డి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చరిత్ర గుర్తించని తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రని ఘనంగా వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు. నిర్మాతగా రాంచరణ్, దర్శకుడిగా సురేందర్ రెడ్డి చిరంజీవి రూపంలో సైరా కథని దేశం మొత్తానికి చూపించబోతున్నారు. టీజర్ లాంచ్ సందర్భంగా చిరంజీవి, రాంచరణ్, తమన్నా.. ఇతర చిత్రయూనిట్ ముంబైలో మెరిశారు.