టీవీషోలతో బిజీగా ఉన్న యాంకర్ అనసూయ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకునే పనిలో పడింది. ఈ మేరకు క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ట్రెండీ వేర్స్ లో, ట్రెడిషనల్ వేర్స్ లో ప్రత్యక్షమవుతూ కుర్రాళ్లను పరేషాన్ చేస్తోంది.