2009లో మగధీర విడుదలైంది. టాలీవుడ్ రికార్డ్స్ మొత్తం తుడిచిపెట్టింది. మగధీర నిర్మాతగా ఉన్న అల్లు అరవింద్ బడ్జెట్ విషయంలో ఆందోళనకు గురయ్యాడట. మగధీర రికవరీ చేయగలదా అని టెన్షన్ పడ్డారట.
ఉన్నది మొత్తం ఈ సినిమాకు పెట్టేశానని ఆయన రాజమౌళితో అంటుండేవారట. మగధీర ఇండస్ట్రీ హిట్ కావడంతో అల్లు అరవింద్ కి పెద్ద మొత్తంలో లాభాలు వచ్చాయి. అంత భారీ హిట్ ఇచ్చిన రాజమౌళికి అల్లు అరవింద్ ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వలేదట. మరోవైపు చిరంజీవి మగధీర హిట్ కావడానికి కేవలం రామ్ చరణ్ కారణం అన్నట్లు మాట్లాడేవారట.