షేర్షా సినిమాతో ఆన్స్క్రీన్ హిట్ పెయిర్గా నిలిచిన సిద్ధార్థ్, కియారా కొంతకాలానికి ప్రేమలో పడ్డారు. అనంతరం ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు.. సౌత్ లో కూడా స్టార్ గా రాణిస్తున్న కియారా అద్వాని తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామా సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ జోడీగా శంకర్ సినిమాలో నటిస్తోంది.