చీమకుర్తి శ్రీకాంత్, జబర్దస్త్ నటి రీతూ చౌదరి భూ వివాదం వ్యావహారం రోజు రోజుకి హాట్ టాపిక్ అవుతోంది. వీరిద్దరూ 700 కోట్ల ల్యాండ్ స్కామ్ లో ఇన్వాల్వ్ అయినట్లు గత కొన్ని రోజులు వార్తలు వస్తున్నాయి. వెరీ వెనుక గత ప్రభుత్వానికి సంబంధించిన పెద్ద వ్యక్తులు కూడా ఉన్నట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఎక్కువగా హైలైట్ అవుతున్నది మాత్రం రీతూ చౌదరినే.