ఒకప్పుడు ఏమో కానీ ఇప్పుడు మాత్రం అంత సమర్ధుడు కాదు ఎందుకంటే వాడి పక్కన పిన్ని లేదు అయినా నాకు ధైర్యం చెప్పవలసింది పోయి నన్ను భయపడేలా చేస్తున్నావ్ ఏంటి అంటాడు శైలేంద్ర. మరోవైపు ఇంత జరిగినా కూడా ఇంకా రిషికి నిజం చెప్పకపోవడం ఏమీ బాగోలేదు, ఇప్పటికైనా నిజం చెబుదాం అంటుంది ధరణి. ఏమని చెప్తారు, చెప్పిందానికి సాక్ష్యాలు అడుగుతారు, మనం ఏ సాక్ష్యాలు చూపిస్తాం అంటుంది వసుధార.