రాత్రి 9:30 గలకు మీడియాతో రామ్ చరణ్ మాట్లాడుతున్నారు. ఇందుకోసం అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఇండియా టుడే కాన్ క్లేవ్ ఈవెంట్ కు మోడీ, సచిన్, రామ్ చరణ్ తో పాటు.. అమిత్ షా, జాన్వీ కపూర్, మలైకా అరోరా తో సహా ఆయా రంగాల్లోని ప్రముఖులు హాజరు కానున్నారు.